Friday, April 19, 2024

వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ సునామీ దెబ్బ చూపిస్తాం… మంత్రి రోజా

వచ్చే ఎన్నికల్లో జగన్‌ సునామీ దెబ్బ ఎలా ఉంటుందో టీడీపీకి చూపిస్తామని మంత్రి రోజా అన్నారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ… ఎమ్మెల్సీ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం చూపవని ఆమె అన్నారు. టీడీపీకి వచ్చే ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాదన్నారు. ప్రజలు టీడీపీ వైపే ఉన్నారని నమ్మితే.. రాజీనామాలు చేసి ఎన్నికలకు రమ్మని మంత్రి రోజా సవాల్ విసిరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement