Friday, April 19, 2024

Breaking: రుషికొండ తవ్వకాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

రుషికొండ తవ్వకాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సమగ్ర సర్వేకు నియమించే బృందంలో ఉన్న ముగ్గురు రాష్ట్ర అధికారులను తొలగించాలని హైకోర్టు ఆదేశించింది. కేంద్ర శాఖల అధికారులతో ఐదుగురు సభ్యులను నియమించాలని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖను హైకోర్టు ఆదేశించింది. తవ్వకాలపై నిగ్గు తేల్చేందుకు సమగ్ర సర్వే చేయాలని హైకోర్టు తెలిపింది. జనవరి 31లోపు నివేదిక ఇవ్వాలని కేంద్రాన్ని హైకోర్టు ఆదేశించింది. కమిటీలో సభ్యుల వివరాలను హైకోర్టుకు పంపాలని హైకోర్టు ఆదేశించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement