Saturday, April 20, 2024

కోడిపందేలపై సినిమా తీస్తా.. రాంగోపాల్ వర్మ

కోడిపందేలపై త్వరలో సినిమా తీస్తానని టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ అన్నారు. కాకినాడ జిల్లాలో కోడి పందేల బరుల వద్ద ప్రత్యక్షమై స్థానికులను ఆశ్చర్యంలో ముంచెత్తారు. కోడిపందేల కప్పును ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… పవన్ ను కించపరిచేలా తాను ట్వీట్ చేయలేదన్నారు. నా ట్వీట్ ను బుద్దిలేని కొంతమంది అర్థం చేసుకోవడం లేదన్నారు. వైఎస్ఆర్ మరణం తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలపై త్వరలో సినిమా తీస్తానన్నారు. అలాగే కోడిపందేలపై కూడా త్వరలోనే సినిమా తీస్తానన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement