Friday, April 19, 2024

రాజ్యాంగం గురించి చంద్రబాబు మాట్లాడితే అంబేద్కర్ ఆత్మ ఘోషిస్తుంది… కాకాణి

రాజ్యాంగం గురించి చంద్రబాబు మాట్లాడితే అంబేద్కర్ ఆత్మ ఘోషిస్తుందని ఏపీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… విలువలు, విశ్వసనీయత గురించి మాట్లాడే హక్కు చంద్రబాబు లేదన్నారు. ప్రజాస్వామ్యం గురించి చంద్రబాబు మాట్లాడటమా అని అన్నారు. సంగం బ్యారేజీని పూర్తి చేయనందుకు చంద్రబాబు సిగ్గుపడాలన్నారు. నీ పబ్లిసిటీ కోసం 8మందిని చంపేశావని అన్నారు. మేనిఫెస్టోను తాము బైబిల్, ఖురాన్, భగవద్గీతగా భావిస్తున్నామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement