Thursday, April 25, 2024

లంచంతో ఏసీబీకి పట్టుబడ్డ ఐసీడీఎస్ సూపర్ వైజర్

ఐసీడీఎస్ సూపర్ వైజర్ లంచం తీసుకుంటూ పట్టుబడిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ ఐసీడీఎస్ సూపర్ వైజర్ పద్మావతి రూ.10వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోయారు. సర్టిఫికెట్ కోసం ఓ అంగన్వాడీ నుంచి ఐసీడీఎస్ సూపర్ వైజర్ లంచం డిమాండ్ చేసింది. లంచం తీసుకుంటూ ఐసీడీఎస్ సూపర్ వైజర్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement