Thursday, April 25, 2024

ఏపీలో ఆరుగురు ఐఏఎస్‌లు బదిలీ

ఆంధ్రప్రదేశ్ లో ఆరుగురు ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏఎంఆర్‍డీఏ కమిషనర్‍గా కె.విజయ, ఏఎంఆర్‍డీఏ అడిషనల్ కమిషనర్‍గా పి.ప్రశాంతి,  సీసీఎల్‍ఏ అప్పీల్స్ కమిషనర్‍గా పి.లక్ష్మీనరసింహం, గుంటూరు జిల్లా గ్రామ, వార్డు, సచివాలయాల అభివృద్ధి జేసీగా రాజకుమారి, కడప ఆర్డీవోగా పి.ధర్మచంద్రారెడ్డి, ఎనర్జీ డిపార్ట్ మెంట్ డిప్యూటీ సెక్రటరీగా పృథ్వీతేజ్‌లు బదిలీ అయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement