Wednesday, April 24, 2024

Big Breaking | హైదరాబాద్​లో ఘోరం.. లక్డీకాపూల్​లోని లాడ్జిలో ప్రేమజంట ఆత్మహత్య

హైదరాబాద్​లో కడప జిల్లాకు చెందిన యువతీ, యువకుడు అనుమానాస్పదంగా చనిపోయారు. లక్డీకాపూల్​లోని ఓ లాడ్జిలో వీరు మృతిచెంది ఉండడం కలకలం రేపింది. యువకుడు ఉరివేసుకుని ఫ్యాన్​కు విగత జీవిగా వేలాడుతుండగా, యువతి మంచంపై జీవచ్చవంలా పడి ఉంది. వీరిద్దరిని పోలీసులు ప్రేమజంటగా అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియరాలేదని సైఫాబాద్ పోలీసులు చెబుతున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement