Wednesday, April 24, 2024

హోంమంత్రి కారుపై దాడి కేసు .. 10 మంది టీడీపీ కార్యకర్తల అరెస్ట్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి కారుపై దాడి కేసులో పోలీసులు పది మంది టీడీపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో హోం మంత్రి కారుపై దాడి చేశారనే కేసులో 10 మంది టీడీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంలో మొత్తం 18 మందిపై కేసు నమోదు చేయగా.. ఇప్పటి వరకూ 12 మందిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement