Friday, March 29, 2024

Breaking: అవినాశ్ కు హైకోర్టులో ఎదురుదెబ్బ

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలినట్లయ్యింది. ఈ కేసుకు సంబంధించి అవినాశ్ రెడ్డి పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు తోసిపుచ్చింది. సీబీఐ విచారణకు హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి చర్యలపై స్టే ఇవ్వలేమని హైకోర్టు తెలిపింది. కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశించేందుకు హైకోర్టు నిరాకరించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement