తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం శ్రీవారి దర్శనం కోసం భక్తులు 20 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. స్వామి దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. సోమవారం శ్రీవారిని 65,756 మంది భక్తులు దర్శించుకున్నారు. 34,774 మంది తలనీలాలు సమర్పించారు. కాగా, నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.6 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) వెల్లడించింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement