Thursday, April 18, 2024

ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారని చెప్పలేదు : మంత్రి పెద్దిరెడ్డి

ఫోన్ల ట్యాపింగ్ వివాదంపై ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వివరణ ఇచ్చారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారని తాను చెప్పలేదన్నారు. ఫోన్లు ట్రాకింగ్ చేశారని చెప్పానన్నారు. పేపర్ లీకేజీ కేసులో 60మందికి పైగా నిందితులను పట్టుకున్నారన్నారు. ఎవరెవరు ఎవరితో మాట్లాడారో ట్రాక్ చేశారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement