Tuesday, April 23, 2024

విగ్నేశ్వర రైస్ వర్కింగ్ కంపెనీలో చోరీ

మేడికొండూరు ఫిబ్రవరి 17(ప్రభా న్యూస్) మండల పరిధిలోని పేరేచర్ల కాల్వ సమీపంలో ఉన్న విజ్ఞేశ్వర రైస్ వర్కింగ్ కంపెనీలో గురువారం అర్ధరాత్రి దుండగులు చోరీకి పాల్పడ్డారు కంపెనీ వెనక భాగంలోనున్న కిటికీ సుగులను తొలగించి కంపెనీలోకి చొరబడి 5000 రూపాయలు నగదును సీసీ కెమెరాలకు సంబంధించిన హార్డ్ డిస్క్ ను దుండగులు తీసుకొని వెళ్లారు గతంలో ఈ కంపెనీలో అంతకుముందు చోరీ ఒకసారి జరిగింది అయితే ఈ దొంగతనంలో 50 వేల రూపాయల నగదును గతంలో తీసుకుని వెళ్లారు . పోలీస్ శాఖ వారు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement