Tuesday, April 16, 2024

Breaking: చిలకలూరిపేటలో ఉద్రిక్తత

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ఉద్రిక్తత నెలకొంది. ఎన్టీఆర్ సుజల పథకం ప్రారంభోత్సవంలో వివాదం చోటుచేసుకుంది. మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును పోలీసులు అడ్డుకున్నారు. టీడీపీ కార్యకర్తలు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement