Saturday, April 20, 2024

గుంటూరు నార్త్ ప్యారిస్ చ‌ర్చి వ‌ద్ద ఉద్రిక్త‌త‌..

గుంటూరు : చ‌ర్చి వివాదం రెండు వ‌ర్గాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌కు దారితీసింది. ఆదివారం ఉద‌యం గుంటూరులోని నార్త్ ప్యారిస్ చ‌ర్చి వ‌ద్ద శ్యామ్ సంప‌త్, ప‌ర‌దేశి బాబు.. ఈ రెండు వ‌ర్గాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌కు చోటుచేసుకుంది. ప‌ర‌స్ప‌ర ఇరువ‌ర్గాలు కుర్చీలు విసురుకున్నారు. స‌మాచారం అందుకున్న పోలీసులు రంగ‌ప్ర‌వేశం చేసి ఇరువ‌ర్గాల‌ను చెద‌ర‌గొట్టారు. చ‌ర్చి వ‌ద్ద ఉద్రిక్త‌త నెల‌కొన‌డంతో.. పోలీసులు మోహ‌రించి ప‌రిస్థితిని స‌ర్దుమ‌నిచే ప్ర‌య‌త్నం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement