Thursday, March 28, 2024

మైనార్టీ క‌మిష‌న్ కార్యాల‌యాన్ని ప్రారంభించిన స‌జ్జ‌ల‌

మంగళగిరి – గౌతమ బుద్దా రోడ్డులో ఏర్పాటు చేసిన‌ ఏపీ స్టేట్ మైనారిటీ కమిషన్ కార్యాలయాన్ని ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి నేడు ప్రారంభించారు. ఈకార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి అంజద్ బాష, వై ఎస్ ఆర్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, పొన్నూరు శాసనసభ్యులు కిలారి రోశయ్య, సత్తెనపల్లి శాసనసభ్యులు అంబటి రాంబాబు, గుంటూరు-1 శాసనసభ్యులు ముస్తఫా, గుంటూరు-2 శాసనసభ్యులు మద్దాలి గిరి పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement