Friday, April 19, 2024

Breaking: విద్యుత్ షాక్ తో త‌ల్లీ కొడుకు మృతి

విద్యుత్ షాక్ తో త‌ల్లీ కొడుకు మృతిచెందిన విషాద ఘ‌ట‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని ప‌ల్నాడు జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని కారంపూడి ప‌ట్ట‌ణం ఇందిరాన‌గ‌ర్ కాల‌నీలో ఈ విషాద ఘ‌ట‌న జరిగింది. బ‌ట్ట‌లు ఆర‌వేస్తుండ‌గా విద్యుత్ షాక్ త‌గ‌ల‌డంతో త‌ల్లీ కొడుకు చ‌నిపోయారు. మృతులు అంగ‌డి నాగ‌మ్మ (50), రామ‌కోటేశ్వ‌ర‌రావు (30) లు గా గుర్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement