Friday, April 19, 2024

KL యూనివర్సిటీ విద్యార్థి ఆత్మహత్య..

గుంటూరు జిల్లా తాడేపల్లి KL యూనివర్సిటీలో విద్యార్థుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. వడ్డేశ్వరం సన్ రైజ్ అపార్ట్ మెంట్ ఎదురుగా ఓ రూమ్ లో KL యూనివర్సిటీలో BBA మూడో సంవత్సరం చదువుతున్న మందపాటి అజయ్ (21) అనే విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తాడేపల్లి పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని మంగళగిరి మార్చురీకి తరలించారు. జరిగిన కొంతకాలంగా విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్న యూనివర్సిటీ పై ఎలాంటి చర్యలు లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement