Thursday, April 18, 2024

AP: ఆగిన లారీని ఢీకొన్న కారు.. ముగ్గురు మృతి

ఆగిఉన్న లారీని కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందిన విషాద ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. విజయవాడ నుంచి చిలకలూరిపేటకు వెళ్తుండగా ప్రత్తిపాడు మండలం తుమ్మలపాలెం వద్ద కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement