Thursday, March 28, 2024

బాపట్ల ఎంపీ, క‌లెక్ట‌ర్‌ మధ్య ప్రొటో కాల్‌ వివాదం..

బాపట్ల ఎంపీ, కలెక్టర్ల మధ్య ప్రొటో కాల్‌ వివాదం కొనసాగుతోంది. ఎంపీ నందిగం సురేష్‌ను ప్రభుత్వ కార్యక్రమాలకు ఆహ్వానించడంలేదని ఆయన ఆరోపించారు. ప్రొటోకాల్‌ అంశాన్ని చాలాసార్లు కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లానని ఎంపీ సురేష్‌ పేర్కొన్నారు. నేడు ప్రభుత్వం నిర్వహిస్తున్న సంక్రాంతి వేడుకలకు ఆహ్వానం అందలేదని ఎంపీ అన్నారు. సీఎం జగన్‌కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు ఎంపీ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement