Saturday, April 20, 2024

బిటి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం

బాపట్ల పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద నుంచి పురపాలక సంఘం కార్యాలయం వరుకు నూతనంగా బిటి రోడ్డును నిర్మిస్తున్నాట్లు మున్సిపల్ డిఈ ఈ మాల్యాద్రి తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పురపాలక షాపింగ్ కాంప్లెక్స్ వైపు 70 లక్షల రూపాయలతో తారు రోడ్డు నిర్మాణం చేపడుతున్నమని,వాహన దారులు అధికారులకు సహకరించాలని కోరారు.అదే విధంగా శివాలయం వద్ద నుంచి రైల్వేస్టేషన్ వరుకు కూడా తారురోడ్డు నిర్మిస్తున్నాని వివరించారు.పట్టణాన్ని సుందర వణంగా తీర్చుదిద్దుతున్నామని,అభివృద్ధికి ప్రజలు సహకరించాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement