Thursday, April 25, 2024

అరాచక పాలనకు ప్రజలే బుద్ధి చెబుతారు – వేగేశ్న నరేంద్ర వర్మ

బాపట్ల – రాష్ట్రంలో అరాచక పరిపాలన కొనసాగుతుందని తెలుగుదేశం పార్టీ బాపట్ల నియోజకవర్గ ఇన్ ఛార్జ్ వేగేశ్న నరేంద్ర వర్మ అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేస్తున్న పాలనపై ఆయన తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తూ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కు సీఐడీ నోటీసులు జారీ చేయడం దుర్మార్గమన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎలాంటి వ్యక్తి అన్న సంగతి ఈ రాష్ట్ర ప్రజానీకానికి ప్రత్యేకంగా మరోసారి చెప్పానక్కర్లేదని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement