Thursday, April 25, 2024

ఉద్యోగుల‌ను రోడ్డున ప‌డేసిన ప్ర‌భుత్వం : సోము వీర్రాజు

ప్ర‌భుత్వం ఉద్యోగుల‌ను రోడ్డున ప‌డేసింద‌ని ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు అన్నారు. విజ‌య‌వాడ‌లోని బీజేపీ కేంద్ర కార్యాల‌యంలో నిర‌స‌న దీక్ష చేప‌ట్టారు. ఈ దీక్ష‌లో సోము వీర్రాజుతో పాటు సీఎం ర‌మేశ్, జీవీఎల్ న‌ర‌సింహులు, ఇత‌ర నేత‌లు పాల్గొన్నారు. ఈసంద‌ర్భంగా ఆపార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ…. ఎర్ర‌చంద‌నం ఇష్టానుసారంగా అమ్ముతున్నార‌న్నారు. గుడివాడ‌లో బీజేపీ సంక్రాంతి సంబ‌రాల‌ను అడ్డుకున్నార‌న్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement