Saturday, April 13, 2024

Breaking: తాడేపల్లిలో బాలిక దారుణహత్య

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా తాడేపల్లిలో కంటిచూపు లేని బాలిక దారుణ హత్యకు గురైంది. కంటి చూపు లేని బాలిక దారుణ హత్యకు గురైంది. రౌడీ షీటర్ రాజు బాలిక మెడపై కత్తితో దాడి చేశాడు. దీంతో తీవ్రగాయాల పాలైన బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. బాలికపై రౌడీషీటర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. లైంగిక వేధింపుల విషయం బాలిక ఇంట్లో చెప్పడంతో రౌడీషీటర్ కత్తితో దాడి చేశాడు. బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. బాలికపై దాడి చేసిన రౌడీ షీటర్ రాజు పరారయ్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement