Thursday, April 25, 2024

చిత్తూరు జిల్లాలో మూడు ప్రాజెక్టులకు ఫౌండేషన్ : జగన్

చిత్తూరు జిల్లాలో మూడు ప్రాజెక్టులకు ఫౌండేషన్ స్టోన్స్ వేశామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. తిరుపతి జిల్లా ఏర్పేడు మండలంలో టీసీఎల్ కంపెనీకి జగన్ భూమిపూజ చేశారు. ఈసందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ… మరో మూడు ప్రాజెక్టులను ప్రారంభించామన్నారు. టీసీఎల్ కంపెనీ రూ.1230కోట్ల పెట్టుబడి పెట్టనుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement