Wednesday, April 24, 2024

మాజీ ఎంఎల్ఎ కలిచెర్ల ప్రభాకర రెడ్డి మృతి..

చిత్తూరుజిల్లా తంబళ్లపల్లి మాజీ ఎంఎల్ఎ కలిచర్ల ప్రభాకరరెడ్డి తుదిశ్వాస విడిచారు. గత ఇరవై రోజులుగా బెంగళూరులో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఈ రోజు మరణించారు నియోజకవర్గం నుండి MLA గా కాంగ్రెస్ పార్టీ తరపున మూడు సార్లు, స్వతంత్ర అభ్యర్థిగాఒకసారి గెలుపొందారు. సీనియర్ రాజకీయవేత్తగా పేరొందిన ఆయన ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement