రాజకీయంగా తమ మనుగడ వైసీపీతోనేనని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన ప్రకటనకు తన భర్త దయాసాగర్ కట్టుబడే ఉంటారన్నారు. తన భర్త పార్టీ మారి తనను కూడా మారమంటే ఆయనతో వెళ్లాల్సిందేనని స్పష్టం చేశారు. తన భర్త, తాను, తన పిల్లలు వేర్వేరు పార్టీల్లో ఉండమని సుచరిత వెల్లడించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement