Friday, April 19, 2024

Big Breaking: కిమ్స్ మెడికల్ కాలేజీలో ఫుడ్ పాయిజన్ : 50 మంది విద్యార్థినులకు అస్వస్థత

అమలాపురంలోని కిమ్స్ మెడికల్ కాలేజీలో ఫుడ్ పాయిజన్ అయ్యింది. 50మంది నర్సింగ్ విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థినులు కిమ్స్ లో చికిత్ప పొందుతున్నారు. బాధితులు బీఎస్సీ నర్సింగ్ సెకండియర్ విద్యార్థులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement