Tuesday, March 26, 2024

ఉద్ధృతంగా వరద నీరు.. గ్రామాలకు నిలిచిన రాకపోకలు

కృష్ణా జిల్లా గంపలగూడెం మండలం గంపలగూడెం కట్టలేరు వాగుపై నుండి వరద నీరు ఉదృతంగా ప్రవహిస్తోంది. దీంతో అరవై గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. తిరువూరు మండలం అక్కపాలెం పడమటి వాగు పై నుండి వరద నీరు పరవళ్లు తోక్కుతోంది. దీంతో నాలుగు గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement