రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడి దుర్మరణం చెందిన విషాద ఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని చేజర్ల మండలంలోని పాతపాడు వద్ద ట్రాక్టర్ – మోటార్ బైక్ ఢీకొన్నాయి. ఈ రోడ్డు ప్రమాదంలో రవీంద్ర అనే యువకుడు అక్కడికక్కడే మృతిచెందగా, మరో యువకుడికి తీవ్రగాయాలు కాగా, అతని పరిస్థితి విషమంగా ఉంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement