Friday, April 19, 2024

Breaking: నెల్లూరు కోర్టులో ఫైళ్ల మాయం కేసు సీబీఐకి అప్పగింత

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు కోర్టులో ఫైళ్ల మాయం కేసును హైకోర్టు సీబీఐకి అప్పగించింది. సీబీఐతో విచారణ జరపాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ 15న నెల్లూరు జిల్లా కోర్టులో చోరీ జరిగింది. మంత్రి కాకాని పై ఉన్న కేసుకు సంబంధించిన ఫైల్స్ ను దొంగలు చోరీ చేసి బయట పడేశారు. ఫైళ్ల మాయంలో కాకాని పాత్ర ఉందని సోమిరెడ్డి ఆరోపణలు చేశారు. ఈకేసును సీబీఐకి అప్పగించాలని సోమిరెడ్డి పిటిషన్ వేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement