Monday, March 25, 2024

కారు, బైక్ ఢీ.. తండ్రి, కూతురు దుర్మరణం

కారు, బైక్ ఢీకొన‌డంతో తండ్రి, కూతురు మృతిచెంద‌గా, కొడుకు ప‌రిస్థితి విష‌మంగా ఉన్న ఘ‌ట‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని రాపూరు ద‌గ్గ‌ర ఈ ప్ర‌మాదం జ‌రిగింది. ప్ర‌మాదం ధాటికి మూడేళ్లు కుమారుడు చెట్టుపై ఇరుకున్నాడు. తాళ్ల సాయంతో కిందికి దింపి ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. మృతులు గుండ‌వోలుకు చెందిన తండ్రి, కూతురుగా గుర్తించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement