Saturday, April 20, 2024

శ్రీవారి దర్శనానికి వెసులుబాటు.. ఓల్డ్​ ఏజ్​ పీపుల్​, దివ్యాంగుల ప్రత్యేక దర్శనం టికెట్లు

ఓల్డ్​ ఏజ్​ పీపుల్​, దివ్యాంగులకు సంబంధించి తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం బుధవారం మధ్యాహ్నం విడుదల చేసింది. అట్లనే జూన్ 1 నుంచి ఓల్డ్​ ఏజ్​ వారు, దివ్యాంగుల దర్శన సమయ వేళల్లో కూడా మార్పులు చేస్తున్నట్టు తెలిపింది. ఉదయం 10 గంటలకు బదులు మధ్యాహ్నం 3 గంటలకు దర్శనాలకు అనుమతించనున్నట్లు దేవస్థానం బోర్డు తెలిపింది. ఆగస్ట్‌ నెల గదుల కోటాను కూడా విడుదల చేయనున్నట్లు పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement