Monday, March 25, 2024

బద్వేల్ ఉపఎన్నిక: చింతలపల్లె ఈవీఎం మొరాయింపు!

బద్వేల్ నియోజకవర్గ పరిధిలోని కలసపాడు మండలంలోని చింతల పల్లె బూత్ నెంబర్ 32 లో 857 ఓటర్లు ఉండగా ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఈవీఎం మొరాయింపు 9 గంటల 15 నిమిషాల నుండి తొమ్మిది గంటల యాభై నిమిషాల వరకు కొనసాగింది. దీంతో ఓటర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు.  ఈ విషయం తెలిసిన వెంటనే స్థానిక తాహసిల్దార్, జమ్మలమడుగు ఆర్డీవో శ్రీనివాసులు వచ్చి  పర్యవేక్షించారు. కాగా, బద్వేల్ నియోజకర్గంలో ఉదయం 9గంటల వరకు 10.49 శాతం ఓటింగ్ నమోదైంది. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల ఓటు వేసేందుకు బారులు తీరారు.

ఇది కూడా చదవండి: Badvel by poll: బీజేపీ పోలింగ్‌ ఏజెంట్లుగా టీడీపీ నేతలు..!

Advertisement

తాజా వార్తలు

Advertisement