Wednesday, March 27, 2024

జగన్‌ అక్రమాస్తుల కేసులో మరో రెండు ఛార్జిషీట్లు

ఏపీ సీఎం వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో మరో 2 ఛార్జిషీట్లు దాఖలు అయ్యాయి. వాన్‌ పిక్, లేపాక్షి నాలెడ్జ్ హబ్ కేసుల్లో ఈడీ ఛార్జిషీట్లు దాఖలు చేసింది. సీబీఐ ఛార్జిషీట్ల ఆధారంగా విచారణ చేసిన ఈడీ.. మనీలాండరింగ్ అభియోగాలతో ఛార్జిషీట్లు దాఖలు చేసింది. ఇప్పటికే 7 ఈడీ ఛార్జిషీట్లపై సీబీఐ, ఈడీ కోర్టు విచారణ చేస్తోంది.

ఇది కూడా చదవండి: ప్ర‌శ్నిస్తే అక్ర‌మ అరెస్టులు.. ఇదేం అరాచ‌క ప్ర‌భుత్వం?

Advertisement

తాజా వార్తలు

Advertisement