తిరుమలలో ఏనుగుల సంచారం కలకలం రేపింది. ఆదివారం వేకువజామున పాపవినాశనం రోడ్డులో పార్వేట మండపం వద్ద ఏనుగులు గుంపు సంచరించాయి. రోడ్డు పక్కన డివైడర్లను, గోడలను ధ్వంసం చేశాయి. ఏనుగులను చూసిన వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. సంచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కాగా, ఇటీవల కాలంలో తిరుమలలో ఏనుగుల గుంపు తరచూ కనిపిస్తున్నది.
తిరుమలలో ఏనుగుల సంచారం

Previous articleరాహుల్ గాంధీ పాదయాత్ర – కశ్మీర్ టు కన్యాకుమారి !
Next articleBreaking : సినిమాలకి గుడ్ బై-ఉదయనిధి స్టాలిన్
Advertisement
తాజా వార్తలు
Advertisement