Wednesday, April 24, 2024

Elephantas: అమ్మో ఏనుగుల గుంపు.. ఊరి పొలిమేరల్లో హల్ చల్

చిత్తూరు జిల్లా ఐరాల మండలంలో ఏనుగుల గుంపు ప్రజలను భయభాంత్రులకు గురి చేస్తున్నాయి. ఐక్య రెడ్డిపల్లి గ్రామంలో గురువారం తెల్లవారుజామున 20 ఏనుగులు ఊరి పొలిమేరలోకి వచ్చాయి. దీంతో ఐక్య రెడ్డిపల్లి గ్రామస్తులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యాయి. వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. దీంతో అటవీశాఖ అధికారులు ఏనుగులను అడవి ప్రాంతానికి పంపించారు. దీంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement