Thursday, April 18, 2024

Breaking: ఏపీలో మ‌రోసారి ఈడీ దాడులు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో మరోసారి ఎన్‎ఫోర్స్‎మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలో విజయవాడలోని ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో అధికారులు సోదాలు నిర్వహిస్తారు. నాలుగు వాహనాల్లో వచ్చిన ఈడీ అధికారుల బృందం తనిఖీలు చేపట్టింది. కేంద్ర బలగాల భద్రత మధ్య ఈడీ అధికారులు దాడులు నిర్వ‌హిస్తున్నారు. గ‌త కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఈడీ దాడులు జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement