Thursday, March 28, 2024

75శాతం స్థానికులకు ఉపాధి కల్పిస్తాం : సీఎం జగన్

గ్రాసిమ్ పరిశ్రమలో 75శాతం స్థానికులకు ఉపాధి కల్పిస్తామని సీఎం జగన్ అన్నారు. తూర్పు గోదావరి జిల్లా బలభద్రపురంలో బిర్లా గ్రూప్ కాస్టిక్ సోడా ను సీఎం జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ… గ్రాసిమ్ పరిశ్రమ ద్వారా రూ.2700 కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement