Thursday, April 18, 2024

గోదావ‌రిలో ఇద్ద‌రు యువ‌తుల గ‌ల్లంతు

గోదావ‌రిలో ఇద్ద‌రు యువ‌కులు గల్లంతైన ఘ‌ట‌న ఏపీలోని తూర్పు గోదావ‌రి జిల్లా ఆత్రేయపురం మండలం బొబ్బర్లంకలో చోటు చేసుకుంది. గోదావరిలో స్నానానికి దిగి ముగ్గురు గల్లంతయ్యారు. ఇది గమనించిన స్థానికులు ఒకరిని రక్షించగా.. మిగిలిన ఇద్దరి కోసం గాలిస్తున్నారు. గల్లంతైనవారు రాజ్యలక్ష్మీ (22), శ్రీదేవి (23)గా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement