Sunday, March 24, 2024

మంత్రి కన్నబాబు, ఎమ్మెల్యే అంబటి రాంబాబులకు నాన్‌బెయిలబుల్ వారెంట్

అమరావతి/ హైదరాబాద్ : హెరిటేజ్ కేసులో మంత్రి  కన్నబాబు, ఎమ్మెల్యే  అంబటి రాంబాబులకు హైదరాబాద్ లోని నాంపల్లి కోర్టు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ కేసు  విచారణ  నేడు జరిగింది. అయితే ఈ కేసు విచారణ ఈ ఇద్దరు హాజరు కాలేదు.. దీంతో వచ్చే వాయిదాకు రావాల్సిందేనని కోర్టు పేర్కొంటూ ఈ మేరకు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement