Saturday, April 20, 2024

ఓటు వేసిన అనంత‌రం గుండెపోటుతో మృతి..

తుని: తూర్పుగోదావరి జిల్లా తుని మున్సిపాలిటీలో 24 వ వార్డు లో గల పోలింగ్ బూత్ లో ఓటు హక్కు వినియోగించుకున్న వీరవరపు పేటకు చెందిన నూకరాజు గుండెపోటుతో మృతి చెందాడు. ఓటు వేసి ఇంటికి రాగానే గుండెపోటు రావడంతో అతను మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు శోక‌స‌ముద్రంలో మునిగిపోయారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement