Thursday, March 28, 2024

వైసీపీకి విరాళాల జోరు.. 107కోట్లు వ‌చ్చిన‌ పార్టీ ఫండ్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : 2020-21 సంవత్సరానికిగానూ టీఆర్‌ఎస్‌ పార్టీకి విరాళాల రూపంలో కేవలం రూ.22.8 కోట్లు వచ్చాయి. ఏపీలో అధికార పార్టీగా ఉన్న వైఎస్సార్‌ సీపీకి ఇదే సమయంలో రూ.107.99 కోట్ల విరాళాలు వచ్చాయి. దేశంలోనే రూ.149.95 కోట్ల విరాళాలతో ప్రాంతీయ పార్టీల్లో డీఎంకే మొదటి స్థానంలో ఉంది. ఈ వివరాలను ఏడీఆర్‌ అనే సంస్థ వెల్లడించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement