Thursday, April 18, 2024

సీఎం జగన్ తో డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి భేటీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రంలో శాంతి భద్రతలపై ఈ సమావేశంలో సమీక్షించనున్నారు. అలాగే గణేష్ మండపాలకు అనుమతులు, భద్రతపై చర్చించనున్నారు. వచ్చే నెల 1వతేదీన సీపీఎస్ ఉద్యోగులు చలో విజయవాడకు పిలుపునివ్వడంపై చర్చించనున్నారు. అయితే దీనికి ఇప్పటి వరకు పోలీసులు అనుమతివ్వలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement