Saturday, April 20, 2024

Breaking | న‌కిలీ జీవోల‌తో ఉద్యోగంలోకి.. 87 మంది హోంగార్డుల‌ను తొల‌గించిన డీజీపీ

చిత్తూరు జిల్లాలో 87 మంది హోంగార్డుల‌ను ఉద్యోగంలోంచి తొల‌గిస్తూ ఏపీ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. 2014-19 మ‌ధ్య కాలంలో నకిలీ జీవోలు సృష్టించి ఉద్యోగంలో చేరినట్టు అధికారులు గుర్తించారు. ఈ కార‌ణంగా చిత్తూరు జిల్లాలోని 87 మంది హోంగార్డుల‌ను తొల‌గిస్తూ ఏపీ డీజీపీ ఇవ్వాల (శ‌నివారం) నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ మేర‌కు దీనికి సంబంధించిన ఉత్త‌ర్వులు జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement