Thursday, April 25, 2024

కుక్కల దాడిలో జింక మృతి.. చిత్తూరు జిల్లాలో ఘ‌ట‌న‌..

బంగారుపాళ్యం, ప్రభన్యూస్: చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలంలో జింక‌పై కుక్క‌లు దాడి చేశాయి. ఈ ఘ‌ట‌న‌లో జింక చ‌నిపోయింది. గుంతూరు అటవీ ప్రాంతంలో బుధ‌వారం ఈ ఘ‌ట‌న జ‌రిగిన‌ట్టు అధికారులు తెలిపారు. మామిడి తోపు రైతు నరేంద్ర ఫారెస్ట్ అధికారులకు ఫోన్ ద్వారా తెలియజేశారు, మృతి చెందిన జింకను ఫారెస్టు అధికారి ధనంజయ స్థానిక బంగారుపాళ్యం పశువుల ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వ‌హించి ఖ‌న‌నం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement