Friday, April 26, 2024

ఆలయం వద్ద దంపతుల ఆత్మహత్య

కర్నూలు జిల్లా ఆత్మకూరులోని లక్ష్మీనరసింహ స్వామి ఆలయం వద్ద పురుగుల మందు తాగి దంపతుల ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. మృతులు కోవెలకుంట్ల లైఫ్ ఎనర్జీ స్కూల్ యజమాని సుబ్రహ్మణ్యం అతని భార్య రోహిణిగా గుర్తించారు. వడ్డీ వ్యాపారుల ఒత్తిళ్లు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సెల్ఫీ సూసైడ్ లో దంపతులు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement