Thursday, April 25, 2024

ఏపీలో కొత్తగా 618 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు భారీగా తగ్గాయి. 24 గంటల్లో 38,o29 మంది శాంపిల్స్ పరీక్షించగా..618 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. అదే సమయంలో 1178 కర్నూల్ నుంచి పూర్తిగా ఆరోగ్యవంతులు అయ్యారు. వైరస్ తో ఆరుగురు మృతిచెందారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 20,47,459 కి చేరింది ఇందులో 20,20,835 మంది పూర్తిగా వైరస్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 12482 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 14142 మంది వైరస్ తో మరణించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement