Thursday, April 18, 2024

ఈటల ఎఫెక్ట్: పార్టీ ఫిరాయించిన కాంగ్రెస్ సభ్యుల మాటేంటి? పొన్నం

మాజీ మంత్రి ఈటల రాజేందర్ పార్టీ మారుతున్నసందర్భంగా నైతిక బాధ్యత వహిస్తూ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారని కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలతో కూడా సీఎం కేసీఆర్ రాజీనామా చేయించాలని పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ గుర్తుతో గెలిచి.. టీఆర్ఎస్ లో చేరారని మండిపడ్డారు. పార్టీ ఫిరాయించిన కాంగ్రెస్ సభ్యులతో రాజీనామా చేయించాల్సిన బాధ్యత కేసీఆర్ పై ఉందన్నారు. నైతిక విలువలకు కట్టుబడాలని పొన్నం డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement