Thursday, April 25, 2024

Flash: రైలు కింద పడి విద్యార్థి మృతి

కర్నూలు జిల్లా డోన్ మండల పరిధిలోని బి. రామదుర్గం గ్రామంలో రైలు కింద పడి విద్యార్థి మృతి చెందాడు. మృతుడు మనోహర్ గా గుర్తించారు. అయితే, విద్యార్ధి ప్రమాదవశాత్త మరణించాడా? లేక ఆత్మహత్య చేసుకున్నాడా? అనేది తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement