Tuesday, April 16, 2024

వైద్య, ఆరోగ్య శాఖపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర‌ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన వైద్య, ఆరోగ్య శాఖపై సమీక్షా సమావేశం ప్రారంభమైంది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరుగుతున్న ఈ సమావేశానికి వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని, ఉన్నతాధికారులు హాజ‌ర‌య్యారు. వైద్య, ఆరోగ్య శాఖకు సంబంధించిన పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement